రమదాన్ మాసంలో వారికి అదనపు జీతం
- March 04, 2022
ఒమన్: రమదాన్ మాసంలో సోషల్ సెక్యూరిటీ కేటగిరీ వారికి అదనపు జీతం చెల్లించాలని సుల్తాన్ హైతం బిన్ తారిక్ గురువారం మంత్రివర్గ సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేశారు.వస్తువులు, సేవల ధరలు పెరగడంతో ఆ ప్రభావాన్ని వారిపై తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైతం బిన్ తారిక్ చెప్పారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







