ఎక్స్పో 2020 టిక్కెట్లు పంపిణీ చేస్తోన్న దుబాయ్ కస్టమ్స్
- March 04, 2022
దుబాయ్: దుబాయ్ కస్టమ్స్-కార్పొరేట్ కమ్యూనికేషన్ డిపార్టుమెంట్, ఎక్స్పో 2020 దుబాయ్ కోసం ఒక రోజు ఎంట్రీ లభించే 443 టిక్కెట్లను ఉచితంగా ప్రయాణీకులకు పంపిణీ చేయడం జరిగింది. ఎమిరేట్స్ ఎయిర్, సీ మరియు ల్యాండ్ పోర్టుల వద్ద వీటిని పంపిణీచేశారు. హట్టా బోర్డర్, దుబాయ్ ఎయిర్ పోర్టులు అలాగే రషీద్ పోర్టు వద్ద వీటి పంపకాల్ని చేపట్టారు. ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన, అతి పెద్దదైన ఈవెంట్కి మరింత వన్నె తెచ్చేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈవెంట్ చివరి రోజు వరకూ అదే ఉత్సాహాన్ని కొనసాగించేలా ఈ తరహా చర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







