ఎక్స్పో 2020 టిక్కెట్లు పంపిణీ చేస్తోన్న దుబాయ్ కస్టమ్స్
- March 04, 2022
దుబాయ్: దుబాయ్ కస్టమ్స్-కార్పొరేట్ కమ్యూనికేషన్ డిపార్టుమెంట్, ఎక్స్పో 2020 దుబాయ్ కోసం ఒక రోజు ఎంట్రీ లభించే 443 టిక్కెట్లను ఉచితంగా ప్రయాణీకులకు పంపిణీ చేయడం జరిగింది. ఎమిరేట్స్ ఎయిర్, సీ మరియు ల్యాండ్ పోర్టుల వద్ద వీటిని పంపిణీచేశారు. హట్టా బోర్డర్, దుబాయ్ ఎయిర్ పోర్టులు అలాగే రషీద్ పోర్టు వద్ద వీటి పంపకాల్ని చేపట్టారు. ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన, అతి పెద్దదైన ఈవెంట్కి మరింత వన్నె తెచ్చేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈవెంట్ చివరి రోజు వరకూ అదే ఉత్సాహాన్ని కొనసాగించేలా ఈ తరహా చర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో దర్యాప్తు వేగవంతం
- కోవిడ్ కంటే డేంజర్ వైరస్..ప్రపంచ దేశాలకు అప్రమత్తం చేసిన WHO
- ఐపీఎల్ ఆటగాళ్లకు BCCI హెచ్చరిక
- విజయ్ సంచలన నిర్ణయం..
- క్రూయిజ్ షిప్లో హంటావైరస్ కలకలం..15 దేశాల్లో హై అలర్ట్!
- హర్మూజ్లో ఉద్రిక్తత.. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పులు
- బహ్రెయిన్లో డ్రగ్ ట్రాఫికింగ్..లైఫ్ సెంటెన్స్..!!
- జలీబ్ అల్-షుయూఖ్లో 42 ఓల్డ్ బిల్డింగ్ తొలగింపు..!!
- అమీర్ కప్ ఫైనల్..మెట్రోలింక్, మెట్రోఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పులు..!!
- దుబాయ్లో సింగిల్ మమ్ ని వరించిన అధృష్టం..!!









