400 కంటే తక్కువగా నమోదైన కోవిడ్ 19 కేసులు
- March 04, 2022
రియాద్: కొత్తగా నమోదైన కోవిడ్ 19 కేసుల సంఖ్య 400 కంటే దిగువకు వచ్చింది.శుక్రవారం 363 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఒకరు కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.దేశంలో ఇప్పటిదాకా 746,836 మందికి కోవిడ్ సోకగా, మొత్తం మృతుల సంఖ్య 9,005.గడచిన 24 గంటల్లో 559 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.ప్రస్తుతం వున్న యాక్టివ్ కేసుల్లో క్రిటికల్ కేసుల సంఖ్య 461.
తాజా వార్తలు
- కోవిడ్ కంటే డేంజర్ వైరస్..ప్రపంచ దేశాలకు అప్రమత్తం చేసిన WHO
- ఐపీఎల్ ఆటగాళ్లకు BCCI హెచ్చరిక
- విజయ్ సంచలన నిర్ణయం..
- క్రూయిజ్ షిప్లో హంటావైరస్ కలకలం..15 దేశాల్లో హై అలర్ట్!
- హర్మూజ్లో ఉద్రిక్తత.. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పులు
- బహ్రెయిన్లో డ్రగ్ ట్రాఫికింగ్..లైఫ్ సెంటెన్స్..!!
- జలీబ్ అల్-షుయూఖ్లో 42 ఓల్డ్ బిల్డింగ్ తొలగింపు..!!
- అమీర్ కప్ ఫైనల్..మెట్రోలింక్, మెట్రోఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పులు..!!
- దుబాయ్లో సింగిల్ మమ్ ని వరించిన అధృష్టం..!!
- 90వేల మంది లబ్ధిదారులకు ప్లాట్ లేదా రెసిడెన్షియల్ యూనిట్స్..!!









