400 కంటే తక్కువగా నమోదైన కోవిడ్ 19 కేసులు
- March 04, 2022
రియాద్: కొత్తగా నమోదైన కోవిడ్ 19 కేసుల సంఖ్య 400 కంటే దిగువకు వచ్చింది.శుక్రవారం 363 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఒకరు కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.దేశంలో ఇప్పటిదాకా 746,836 మందికి కోవిడ్ సోకగా, మొత్తం మృతుల సంఖ్య 9,005.గడచిన 24 గంటల్లో 559 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.ప్రస్తుతం వున్న యాక్టివ్ కేసుల్లో క్రిటికల్ కేసుల సంఖ్య 461.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







