400 కంటే తక్కువగా నమోదైన కోవిడ్ 19 కేసులు

- March 04, 2022 , by Maagulf
400 కంటే తక్కువగా నమోదైన కోవిడ్ 19 కేసులు

రియాద్: కొత్తగా నమోదైన కోవిడ్ 19 కేసుల సంఖ్య 400 కంటే దిగువకు వచ్చింది.శుక్రవారం 363 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఒకరు కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.దేశంలో ఇప్పటిదాకా 746,836 మందికి కోవిడ్ సోకగా, మొత్తం మృతుల సంఖ్య 9,005.గడచిన 24 గంటల్లో 559 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.ప్రస్తుతం వున్న యాక్టివ్ కేసుల్లో క్రిటికల్ కేసుల సంఖ్య 461.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com