400 కంటే తక్కువగా నమోదైన కోవిడ్ 19 కేసులు
- March 04, 2022
రియాద్: కొత్తగా నమోదైన కోవిడ్ 19 కేసుల సంఖ్య 400 కంటే దిగువకు వచ్చింది.శుక్రవారం 363 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఒకరు కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.దేశంలో ఇప్పటిదాకా 746,836 మందికి కోవిడ్ సోకగా, మొత్తం మృతుల సంఖ్య 9,005.గడచిన 24 గంటల్లో 559 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.ప్రస్తుతం వున్న యాక్టివ్ కేసుల్లో క్రిటికల్ కేసుల సంఖ్య 461.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







