అత్యధిక మంది సందర్శించిన ప్రాంతంగా ‘అల్ ఫతే మస్జీదు’ రికార్డు
- March 07, 2022
బహ్రెయిన్: అహ్మద్ అల్-ఫతే ఇస్లామిక్ సెంటర్ బహ్రెయిన్లో వరుసగా ఆరవ సంవత్సరం అత్యధిక మంది సందర్శించిన ప్రాంతంగా నిలిచింది. ప్రముఖ ఇంటరాక్టివ్ వెబ్సైట్ నిర్వహించిన సర్వే.. ఈ మేరకు రేటింగ్ ఇచ్చింది. అహ్మద్ అల్-ఫతేహ్ మస్జీదు బహ్రెయిన్లో అతిపెద్దది. ఇస్లామిక్ నిర్మాణ శైలికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద, అత్యంత విలాసవంతమైన మసీదులలో ఒకటి. దీంట్లో ఒకేసారి 7,000 కంటే ఎక్కువ మంది డెవొటీస్ ప్రార్థన చేసుకునే వీలుంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







