అత్యధిక మంది సందర్శించిన ప్రాంతంగా ‘అల్ ఫతే మస్జీదు’ రికార్డు
- March 07, 2022
బహ్రెయిన్: అహ్మద్ అల్-ఫతే ఇస్లామిక్ సెంటర్ బహ్రెయిన్లో వరుసగా ఆరవ సంవత్సరం అత్యధిక మంది సందర్శించిన ప్రాంతంగా నిలిచింది. ప్రముఖ ఇంటరాక్టివ్ వెబ్సైట్ నిర్వహించిన సర్వే.. ఈ మేరకు రేటింగ్ ఇచ్చింది. అహ్మద్ అల్-ఫతేహ్ మస్జీదు బహ్రెయిన్లో అతిపెద్దది. ఇస్లామిక్ నిర్మాణ శైలికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద, అత్యంత విలాసవంతమైన మసీదులలో ఒకటి. దీంట్లో ఒకేసారి 7,000 కంటే ఎక్కువ మంది డెవొటీస్ ప్రార్థన చేసుకునే వీలుంది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







