అత్యధిక మంది సందర్శించిన ప్రాంతంగా ‘అల్ ఫతే మస్జీదు’ రికార్డు
- March 07, 2022
బహ్రెయిన్: అహ్మద్ అల్-ఫతే ఇస్లామిక్ సెంటర్ బహ్రెయిన్లో వరుసగా ఆరవ సంవత్సరం అత్యధిక మంది సందర్శించిన ప్రాంతంగా నిలిచింది. ప్రముఖ ఇంటరాక్టివ్ వెబ్సైట్ నిర్వహించిన సర్వే.. ఈ మేరకు రేటింగ్ ఇచ్చింది. అహ్మద్ అల్-ఫతేహ్ మస్జీదు బహ్రెయిన్లో అతిపెద్దది. ఇస్లామిక్ నిర్మాణ శైలికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద, అత్యంత విలాసవంతమైన మసీదులలో ఒకటి. దీంట్లో ఒకేసారి 7,000 కంటే ఎక్కువ మంది డెవొటీస్ ప్రార్థన చేసుకునే వీలుంది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







