విద్యార్థుల్ని షిఫ్టుల వారీగా విభజించనున్న ఇండియన్ స్కూల్స్
- March 08, 2022
ఒమన్: కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో, స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా వుంటే, వారిని షిఫ్టుల వారీగా విభజించేందుకు ఇండియన్ స్కూల్స్ సమాయత్తమవుతున్నాయి. కోవిడ్ సంబంధిత ముందస్తు జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నా, కోవిడ్ నిబంధనల మేర.. ఆయా సౌకర్యాలు సరిపోని కారణంగానే, ఈ షిఫ్టుల వారీగా తరగతుల నిర్వహణ అన్న ఆలోచన తెరపైకొచ్చింది. ఈ ఆలోచనని విద్యార్థుల తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







