స్వచ్ఛంద సంస్థలకు ల్యాప్టాప్లు అందజేసిన KPMG
- March 09, 2022
బహ్రెయిన్: స్థానిక కమ్యూనిటీలోని విద్యార్థులు చదువుకు కృషి చేస్తున్న అల్ ఎకర్ ఛారిటీ సంస్థకు KPMG ల్యాప్ టాప్ లు అందజేసింది. ఈ సందర్భంగా బహ్రెయిన్లోని KPMG కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కమిటీ హెడ్ సయీద్ రాధి మాట్లాడుతూ.. మహమ్మారి అనంతర కాలంలో విద్యార్థులు ఇంటి నుండి చదువుకోవడానికి, పని చేయడానికి ల్యాపీలు ఉపయోగపడతాయన్నారు. భవిష్యత్ తరం యువ నాయకులు ఎదగడానికి ఇలాంటివి సాయం చేస్తాయన్నారు. బహ్రెయిన్ యువ ప్రతిభను పెంపొందించడంలో మా నిరంతర కృషి కొనసాగుతుందన్నారు. అల్ ఎకర్ ఛారిటీ సంస్థకు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ మద్దతుగా నిలుస్తోంది. వాలంటీర్ల మద్దతుతో అల్ ఎకర్ ఛారిటీ సంస్థ తన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







