చమురు ధరల విషయమై బైడెన్ని లైట్ తీసుకున్న సౌదీ, యూఏఈ
- March 09, 2022యూఏఈ: సౌదీ అలాగే యూఏఈ నాయకత్వం, చమురు ధరల విషయమై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రతిపాదనల్ని లైట్ తీసుకున్నారు. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ షేక్ మొహమ్మద్ అల్ నహ్యాన్ కూడా బైడెన్తో మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. కాగా, ఈ ఇరువురూ రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చలు జరిపారు. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ మాట్లాడారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







