రమదాన్ 2022: 1 బిలియన్ మీల్స్ కార్యక్రమాన్ని ప్రకటించిన షేక్ మొహమ్మద్
- March 10, 2022
దుబాయ్: పవిత్ర రమదాన్ మాసంలో 1 బిలియన్ మీల్స్ అనే నినాదంతో అవసరమైనవారికి ఆహారం అందించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ప్రకటించారు.ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 800 మిలియన్ల మంది ఆకలితో ఇబ్బందులు పడుతున్నారనీ, మానవీయ కోణంలో వారిని ఆదుకోవాల్సిన అవసరం వుందని అన్నారు షేక్ మొహమ్మద్.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







