రమదాన్ 2022: 1 బిలియన్ మీల్స్ కార్యక్రమాన్ని ప్రకటించిన షేక్ మొహమ్మద్
- March 10, 2022
దుబాయ్: పవిత్ర రమదాన్ మాసంలో 1 బిలియన్ మీల్స్ అనే నినాదంతో అవసరమైనవారికి ఆహారం అందించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ప్రకటించారు.ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 800 మిలియన్ల మంది ఆకలితో ఇబ్బందులు పడుతున్నారనీ, మానవీయ కోణంలో వారిని ఆదుకోవాల్సిన అవసరం వుందని అన్నారు షేక్ మొహమ్మద్.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







