సెప్టెంబర్ 1 వరకు జరిమానాలు మాఫీ
- March 21, 2022
మస్కట్: ఒమన్లోని నిర్వాసితులకు వర్క్ పర్మిట్ల పునరుద్ధరణ లేదా జారీలో జాప్యానికి సంబంధించిన జరిమానాలు సెప్టెంబర్ 1 వరకు మాఫీ చేయబడ్డాయి. ఈ మేరకు ఆన్లైన్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. కంపెనీలు, వ్యక్తులను పునరుద్ధరణ జరిమానాల నుండి సెప్టెంబర్ 1, 2022 వరకు మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇటీవల ప్రవాస ఉద్యోగ వీసా రుసుములలో 85 శాతం వరకు తగ్గించిన విషయం తెలిసిందే. ఈ తగ్గింపు జూన్ 1, 2022 తర్వాత అమల్లోకి రానుంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







