సెప్టెంబర్ 1 వరకు జరిమానాలు మాఫీ

- March 21, 2022 , by Maagulf
సెప్టెంబర్ 1 వరకు జరిమానాలు మాఫీ

మస్కట్: ఒమన్‌లోని నిర్వాసితులకు వర్క్ పర్మిట్‌ల పునరుద్ధరణ లేదా జారీలో జాప్యానికి సంబంధించిన జరిమానాలు సెప్టెంబర్ 1 వరకు మాఫీ చేయబడ్డాయి. ఈ మేరకు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ఒక ప్రకటనలో కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. కంపెనీలు, వ్యక్తులను పునరుద్ధరణ జరిమానాల నుండి సెప్టెంబర్ 1, 2022 వరకు మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇటీవల ప్రవాస ఉద్యోగ వీసా రుసుములలో 85 శాతం వరకు తగ్గించిన విషయం తెలిసిందే. ఈ తగ్గింపు జూన్ 1, 2022 తర్వాత అమల్లోకి రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com