నష్ట పరిహారం చెల్లించలేని మహిళకు సుల్తాన్ సాయం
- March 22, 2022
యూఏఈ: షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి, ఓ మహిళ చెల్లించాల్సిన లీగల్ నష్ట పరిహారం విషయంలో సాయం అందించారు. 200,000 దిర్హాముల మొత్తాన్ని సాయం చేశారు. ఉమ్ అల్ కువైన్కి చెందిన ఓ హహిళా స్పాన్సరర్ వద్ద పని చేసే మహిళ విద్యుత్ షాక్ కారణంగా ప్రాణం కోల్పోయారు. ఈ క్రమంలో బ్లడ్ మనీ (నష్ట పరిహారం) చెల్లించాల్సిన స్పాన్సరర్ అది చేసే పరిస్థితుల్లో లేరు. ఐదు రోజుల క్రితం ఆమెను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో షార్జా రూలర్, షార్జా పోలీసులను ఆదేశించారు ఆమెను విడిచిపెట్టాల్సిందిగా సూచిస్తూ. ఆమె భర్త మీడియా ద్వారా విజ్ఞప్తి చేయడంతో ఈ అంశంపై షార్జా రూలర్ సకాలంలో స్పందించారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







