నష్ట పరిహారం చెల్లించలేని మహిళకు సుల్తాన్ సాయం
- March 22, 2022
యూఏఈ: షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి, ఓ మహిళ చెల్లించాల్సిన లీగల్ నష్ట పరిహారం విషయంలో సాయం అందించారు. 200,000 దిర్హాముల మొత్తాన్ని సాయం చేశారు. ఉమ్ అల్ కువైన్కి చెందిన ఓ హహిళా స్పాన్సరర్ వద్ద పని చేసే మహిళ విద్యుత్ షాక్ కారణంగా ప్రాణం కోల్పోయారు. ఈ క్రమంలో బ్లడ్ మనీ (నష్ట పరిహారం) చెల్లించాల్సిన స్పాన్సరర్ అది చేసే పరిస్థితుల్లో లేరు. ఐదు రోజుల క్రితం ఆమెను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో షార్జా రూలర్, షార్జా పోలీసులను ఆదేశించారు ఆమెను విడిచిపెట్టాల్సిందిగా సూచిస్తూ. ఆమె భర్త మీడియా ద్వారా విజ్ఞప్తి చేయడంతో ఈ అంశంపై షార్జా రూలర్ సకాలంలో స్పందించారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







