సౌదీలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
- March 24, 2022
సౌదీ: దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న నార్కోటిక్ పిల్స్ ను జెడ్డాలో సౌదీ అరేబియా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సౌదీ యువకుల భద్రతను, ఆరోగ్యాన్ని దెబ్బతీసే లక్ష్యంతో పనిచేస్తున్న డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ లపై సౌదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా స్మగ్లింగ్ నెట్ వర్క్ లపై నిఘా పెట్టింది. ఈ క్రమంలో నిమ్మకాయల రవాణాలో దాచిపెట్టి దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న 3,320,000 యాంఫెటమైన్ మాత్రలను సౌదీ పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. యాంఫెటమైన్ మాత్రల తరలింపులో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







