సౌదీలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
- March 24, 2022
సౌదీ: దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న నార్కోటిక్ పిల్స్ ను జెడ్డాలో సౌదీ అరేబియా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సౌదీ యువకుల భద్రతను, ఆరోగ్యాన్ని దెబ్బతీసే లక్ష్యంతో పనిచేస్తున్న డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ లపై సౌదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా స్మగ్లింగ్ నెట్ వర్క్ లపై నిఘా పెట్టింది. ఈ క్రమంలో నిమ్మకాయల రవాణాలో దాచిపెట్టి దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న 3,320,000 యాంఫెటమైన్ మాత్రలను సౌదీ పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. యాంఫెటమైన్ మాత్రల తరలింపులో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు వ్యక్తిత్వాలు నేటి తరానికి ఆదర్శం: డైరెక్టర్ రేలంగి
- సైబర్ నేరగాళ్ల వలలో ఐటీ ఉద్యోగి…
- ఇండియాలోనే రష్యన్ ప్యాసింజర్ విమానాల తయారు
- భారీ వర్షం కారణంగా శ్రీనగర్ విమానాశ్రయంలో అన్ని విమానాలు రద్దు
- అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- కువైట్ వెదర్ అలెర్ట్..రెండు రోజులపాటు వర్షాలు..!!
- సోహార్లోని కార్మికుల వసతి గృహంలో అగ్నిప్రమాదం..!!
- ట్రంప్ శాంతి మండలిలో చేరిన ఖతార్..!!
- బంగారం ధర $5,000కి చేరుకుంటుందా?
- బహ్రెయిన్ ఆటమ్ ఫెయిర్..24 దేశాల నుండి 600 మంది ఎగ్జిబిటర్లు..!!







