రెండు నెలల్లో గణనీయంగా పెరిగిన వలసదారుల జనాభా
- March 24, 2022
ఒమన్: 2022 తొలి రెండు నెలల్లో సుమారుగా 60,000 మంది వలసదారులు ఒమన్ వచ్చినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జనవరి 1 నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు మొత్తంగా 57,870 మంది వలసదారులు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఒమన్ జనాభా 5,527,446 నుండి 4,595,661కి చేరింది. కాగా, దేశంలో పనిచేస్తున్న వలస ఉద్యోగుల సంఖ్య 1.409 మిలియన్ల నుంచి 1.461 మిలియన్లకు చేరుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు







