రెండు నెలల్లో గణనీయంగా పెరిగిన వలసదారుల జనాభా
- March 24, 2022
ఒమన్: 2022 తొలి రెండు నెలల్లో సుమారుగా 60,000 మంది వలసదారులు ఒమన్ వచ్చినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జనవరి 1 నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు మొత్తంగా 57,870 మంది వలసదారులు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఒమన్ జనాభా 5,527,446 నుండి 4,595,661కి చేరింది. కాగా, దేశంలో పనిచేస్తున్న వలస ఉద్యోగుల సంఖ్య 1.409 మిలియన్ల నుంచి 1.461 మిలియన్లకు చేరుకుంది.
తాజా వార్తలు
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు, షువైఖ్ పోర్టుల పై అటాక్స్..!!
- ఖతార్, కువైట్, బహ్రెయిన్ అంతటా సెక్యూరిటీ అలెర్ట్స్ జారీ..!!
- ధోఫార్లో పోలీస్ ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..!!
- అయోధ్యలో బాలరాముడి నుదుట మెరిసిన ‘సూర్య తిలకం’
- భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపి సజ్జనర్
- ఢిల్లీలో బంగారు బాబు గోల్డ్ అంతా సీజ్…
- భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వైభవం: పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్









