రెండు నెలల్లో గణనీయంగా పెరిగిన వలసదారుల జనాభా
- March 24, 2022
ఒమన్: 2022 తొలి రెండు నెలల్లో సుమారుగా 60,000 మంది వలసదారులు ఒమన్ వచ్చినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జనవరి 1 నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు మొత్తంగా 57,870 మంది వలసదారులు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఒమన్ జనాభా 5,527,446 నుండి 4,595,661కి చేరింది. కాగా, దేశంలో పనిచేస్తున్న వలస ఉద్యోగుల సంఖ్య 1.409 మిలియన్ల నుంచి 1.461 మిలియన్లకు చేరుకుంది.
తాజా వార్తలు
- కువైట్లో KD3,000 దాటితే బ్యాంక్ స్టేట్మెంట్ తప్పనిసరి..!!
- అర్హత ఉన్న భారతీయులందరికీ 10 ఏళ్ల పాస్పోర్టు..!!
- అండమాన్ సెల్యులార్ జైలులో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్..
- యూజర్లకు UPI ఛార్జీలు ఉండవు.. కేంద్రం మరోసారి క్లారిటీ
- డేటింగ్ యాప్లో పురుషులకు అందంతో వల...రూ.6 కోట్లు వసూళ్లు
- మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం..మూడు దేశాల జెండా రంగుల్లో మెరిసిన సౌదీ ల్యాండ్మార్క్స్
- BRICS వాణిజ్య మంత్రుల సమావేశంలో యూఏఈ..
- హార్ముజ్ జలసంధిలో యూఏఈ ట్యాంకర్పై ఇరాన్ దాడిని జీసీసీ తీవ్రంగా ఖండించింది
- హార్ముజ్ జలసంధిలో యూఏఈ చమురు ట్యాంకర్పై క్షిపణి దాడి..బహ్రెయిన్ తీవ్ర ఖండన
- హోర్ముజ్ జలసంధిలో అడ్నాక్ నౌకపై క్షిపణి దాడి..సిబ్బంది సురక్షితం







