రమదాన్ స్కూల్ సమయాల్ని ఆమోదించిన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్
- March 24, 2022
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, పబ్లిక్ మరియు ప్రైవేటు స్కూళ్ళకు సంబంధించి పవిత్ర రమదాన్ మాసంలో సమయాల్ని ఆమోదించడం జరిగింది. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య తదునుగుణమైన సమయాన్ని నిర్ణయించుకోవచ్చు. క్లాస్ సమయం 35 నిమిషాలు వుండాలి. ఎలిమెంటరీ, ఇంటర్మీడియట్ మరియు సెకెండరీ ఫేజ్ స్కూళ్ళు 9 గంటల నుండి ప్రారంభమై, ఆయా అకడమిక్ షెడ్యూల్ పరంగా పూర్తి చేయాల్సి వుంటుంది. ఈ సమయాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని అన్ని గవర్నరేట్లలోని ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు మినిస్ట్రీ అప్పగించింది. కాగా, రమదాన్ సెలవులు ఏప్రిల్ 25 నుంచి ప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- అయోధ్యలో బాలరాముడి నుదుట మెరిసిన ‘సూర్య తిలకం’
- భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపి సజ్జనర్
- ఢిల్లీలో బంగారు బాబు గోల్డ్ అంతా సీజ్…
- భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వైభవం: పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్
- ట్రంప్ నిర్ణయం..ఇరాన్ దాడులు 10 రోజులు వాయిదా
- ఇరాన్ పై అమెరికాకు నాటో మద్దతు.. కీలక ప్రకటన
- యూఏఈలో కొనసాగుతున్న వర్షాలు..దుబాయ్, షార్జాలో గరిష్ట ఉష్ణోగ్రత 25°C..!!
- ఇబ్రి నీట మునిగి ఇద్దరు ఒమన్ మహిళలు మృతి..!!
- జీసీసీకి ఫుడ్ సఫ్లై..ప్రధాని మోదీతో లూలూ ఛైర్మన్ భేటీ..!!
- గ్రీన్ లేన్ల యాక్టివేట్ కు జీసీసీ చర్యలు..!!









