రమదాన్ స్కూల్ సమయాల్ని ఆమోదించిన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్
- March 24, 2022
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, పబ్లిక్ మరియు ప్రైవేటు స్కూళ్ళకు సంబంధించి పవిత్ర రమదాన్ మాసంలో సమయాల్ని ఆమోదించడం జరిగింది. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య తదునుగుణమైన సమయాన్ని నిర్ణయించుకోవచ్చు. క్లాస్ సమయం 35 నిమిషాలు వుండాలి. ఎలిమెంటరీ, ఇంటర్మీడియట్ మరియు సెకెండరీ ఫేజ్ స్కూళ్ళు 9 గంటల నుండి ప్రారంభమై, ఆయా అకడమిక్ షెడ్యూల్ పరంగా పూర్తి చేయాల్సి వుంటుంది. ఈ సమయాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని అన్ని గవర్నరేట్లలోని ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు మినిస్ట్రీ అప్పగించింది. కాగా, రమదాన్ సెలవులు ఏప్రిల్ 25 నుంచి ప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- మేడారం లో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి
- చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ..ఒక్కో అతిథికి ఖర్చు ₹2.2 కోట్ల నుంచి ₹90 కోట్లు!
- లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
- ట్రంప్ శాంతి మండలిలోకి పోప్ లియోను ఆహ్వానించిన ట్రంప్
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!







