రమదాన్ స్కూల్ సమయాల్ని ఆమోదించిన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్
- March 24, 2022
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, పబ్లిక్ మరియు ప్రైవేటు స్కూళ్ళకు సంబంధించి పవిత్ర రమదాన్ మాసంలో సమయాల్ని ఆమోదించడం జరిగింది. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య తదునుగుణమైన సమయాన్ని నిర్ణయించుకోవచ్చు. క్లాస్ సమయం 35 నిమిషాలు వుండాలి. ఎలిమెంటరీ, ఇంటర్మీడియట్ మరియు సెకెండరీ ఫేజ్ స్కూళ్ళు 9 గంటల నుండి ప్రారంభమై, ఆయా అకడమిక్ షెడ్యూల్ పరంగా పూర్తి చేయాల్సి వుంటుంది. ఈ సమయాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని అన్ని గవర్నరేట్లలోని ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు మినిస్ట్రీ అప్పగించింది. కాగా, రమదాన్ సెలవులు ఏప్రిల్ 25 నుంచి ప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చ
- దుబాయ్లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!







