రమదాన్ స్కూల్ సమయాల్ని ఆమోదించిన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్
- March 24, 2022
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, పబ్లిక్ మరియు ప్రైవేటు స్కూళ్ళకు సంబంధించి పవిత్ర రమదాన్ మాసంలో సమయాల్ని ఆమోదించడం జరిగింది. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య తదునుగుణమైన సమయాన్ని నిర్ణయించుకోవచ్చు. క్లాస్ సమయం 35 నిమిషాలు వుండాలి. ఎలిమెంటరీ, ఇంటర్మీడియట్ మరియు సెకెండరీ ఫేజ్ స్కూళ్ళు 9 గంటల నుండి ప్రారంభమై, ఆయా అకడమిక్ షెడ్యూల్ పరంగా పూర్తి చేయాల్సి వుంటుంది. ఈ సమయాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని అన్ని గవర్నరేట్లలోని ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు మినిస్ట్రీ అప్పగించింది. కాగా, రమదాన్ సెలవులు ఏప్రిల్ 25 నుంచి ప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







