రమదాన్.. హరమైన్ రైలు సర్వీసుల పెంపు

- March 25, 2022 , by Maagulf
రమదాన్..  హరమైన్ రైలు సర్వీసుల పెంపు

సౌదీ: పవిత్ర రమదాన్ మాసంలో మొత్తం 625,000 మంది ప్రయాణికులను రవాణా చేసేందుకు హరమైన్ హై స్పీడ్ రైలు రోజుకు 50 సర్వీసులను నిర్వహించాలని నిర్ణయించింది. హరమైన్ రైల్వే పవిత్ర నగరాలైన మక్కా, మదీనాలను జెద్దా, కింగ్ అబ్దుల్లా ఎకనామిక్ సిటీ (KAEC) మీదుగా నడుస్తుంది. మక్కా నుండి మదీనాకు, తిరిగి సులేమానియా సెంట్రల్ స్టేషన్, జెడ్డా.. రాబిగ్‌లోని KAEC స్టేషన్ గుండా హై స్పీడ్ రైలు సర్వీసులు వెళతాయి. కింగ్ అబ్దుల్లా ఎకనామిక్ సిటీ గుండా కింగ్ అబ్దుల్లాజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, జెడ్డా, మక్కా, మదీనాల మధ్య కూడా సర్వీసులు అందుబాటులో ఉంటాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com