ఏప్రిల్ 1 నుంచి ఇండియాకి వీక్లీ విమానాల్ని పెంచనున్న ఎమిరేట్స్
- March 25, 2022
యూఏఈ: కోవిడ్ పాండమిక్ కంటే ముందున్న సాధారణ పరిస్థితుల్ని పునరుద్ధరించేందుకోసం ఎమిరేట్స్ చర్యలు చేపడుతోంది. ఏప్రిల్ 1 నుంచి ఇండియాలోని వివిధ నగరాలకు వారంలో 170 విమాన సర్వీసుల్ని నడపనుంది. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు సంబంధించి భారత ప్రభుత్వం ఇటీవల కల్పించిన వెసులుబాట్ల నేపథ్యంలో ఎమిరేట్స్ ఈ చర్యలు తీసుకుంటోంది. కాగా, ఫ్లెక్సిబుల్ బుకింగ్ పాలసీలను కూడా మే 31 వరకు పొడిగించింది ఎమిరేట్స్ ఎయిర్లైన్స్. ముంబైకి వారంలో 35 విమానాలు, న్యూ ఢిల్లీకి 28 విమానాలు, బెంగళూరుకి 24 విమానాలు, చెన్నయ్ 21 విమానాలు, హైద్రాబాద్ 21 విమానాలు, కోచి 14 విమానాలు, కోల్కతా 11, అహ్మదాబాద్ 9, తిరువనంతపురం 7 వీక్లీ విమానాలు ఎమిరేట్స్ ద్వారా నిర్వహించబడతాయి.
తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









