COVID-19 ప్రొసిజర్స్ అప్డేట్ చేసిన UAE
- March 26, 2022
యూఏఈ: COVID-19 పాజిటివ్ కేసుల కాంటాక్టులు అనుసరించాల్సిన కొత్త విధానాలను అప్డేట్ చేసినట్లు నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) ప్రకటించింది. శుక్రవారం (మార్చి 25, 2022) నుండి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. కొత్త నిబంధల ప్రకారం.. COVID-19 పాజిటివ్ ను కాంటాక్ట్ అయిన పర్సన్ మొదటి, ఏడవ రోజులలో వైరస్ లక్షణాలు కన్పించగానే PCR పరీక్షను నిర్వహించాలి. ప్రజారోగ్యం, భద్రత వ్యూహానికి అనుగుణంగా నిబంధనలను అప్డేట్ చేసినట్లు NCEMA పేర్కొంది.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







