‘అజిత్ దోవల్’తో ఒమన్ ఫారిన్ మినిస్టర్ భేటీ
- March 26, 2022
న్యూఢిల్లీ: రిపబ్లిక్ ఆఫ్ ఇండియా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసాయిదీ సమావేశమయ్యారు. వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, వ్యూహాత్మక సంబంధాలపై ఈ సందర్భంగా చర్చించారు. సైనిక, భద్రతా సహకారంతో పాటు అంతరిక్ష శాస్త్రాలు, సైబర్ భద్రత, సముద్ర భద్రత, ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, పెట్టుబడి, సంస్కృతి రంగాలలో సంబంధాలపై కూడా ఇరు వర్గాలు సమీక్షించాయి. ఈ సమావేశంలో భారత్లోని ఒమన్ రాయబారి షేక్ హమద్ సైఫ్ అల్ రవాహి, మంత్రి కార్యాలయ విభాగాధిపతి ఖలీద్ హషీల్ అల్ ముస్లాహి, ఒమన్లోని భారత రాయబారి అమిత్ నారంగ్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- కువైట్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నమోదు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు, బలమైన గాలులు..అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు..నివాసితులకు అలెర్ట్ జారీ..!!
- నిరుద్యోగ యువతకు అలర్ట్..









