‘అజిత్ దోవల్’తో ఒమన్ ఫారిన్ మినిస్టర్ భేటీ
- March 26, 2022
న్యూఢిల్లీ: రిపబ్లిక్ ఆఫ్ ఇండియా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసాయిదీ సమావేశమయ్యారు. వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, వ్యూహాత్మక సంబంధాలపై ఈ సందర్భంగా చర్చించారు. సైనిక, భద్రతా సహకారంతో పాటు అంతరిక్ష శాస్త్రాలు, సైబర్ భద్రత, సముద్ర భద్రత, ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, పెట్టుబడి, సంస్కృతి రంగాలలో సంబంధాలపై కూడా ఇరు వర్గాలు సమీక్షించాయి. ఈ సమావేశంలో భారత్లోని ఒమన్ రాయబారి షేక్ హమద్ సైఫ్ అల్ రవాహి, మంత్రి కార్యాలయ విభాగాధిపతి ఖలీద్ హషీల్ అల్ ముస్లాహి, ఒమన్లోని భారత రాయబారి అమిత్ నారంగ్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









