సోషల్ మీడియా ప్రకటనల్ని నియంత్రించేందుకు చట్టాన్ని ప్రతిపాదించిన ఎంపీ
- March 28, 2022
కువైట్: సోషల్ మీడియా ద్వారా చేసే ప్రకటనల్ని నియంత్రించేందుకోసం ఓ చట్టాన్ని ఐదుగురు ఎంపీలు ప్రతిపాదించారు. ముందస్తుగా మినిస్ట్రీ నుంచి అనుమతి తీసుకుని వ్యక్తులు లేదా సంస్థలు సోషల్ మీడియాలో ప్రకటనలు జారీ చేసేలా చట్టాన్ని రూపొందించాలని ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా ప్రచారంలో వున్న ప్రకటనలు చాలావరకు సమాజానికి హానికరంగా మారుతున్నాయనీ, ఈ నేపథ్యంలోనే వాటిపై నియంత్రణ అవసరమని ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. జాతీయ సమగ్రతకు చేటు తెచ్చే ఇలాంటి వ్యవహారాల పట్ల అప్రమత్తంగా వుండాల్సిన అవసరాన్ని ఎంపీలు గుర్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం