సోషల్ మీడియా ప్రకటనల్ని నియంత్రించేందుకు చట్టాన్ని ప్రతిపాదించిన ఎంపీ
- March 28, 2022
కువైట్: సోషల్ మీడియా ద్వారా చేసే ప్రకటనల్ని నియంత్రించేందుకోసం ఓ చట్టాన్ని ఐదుగురు ఎంపీలు ప్రతిపాదించారు. ముందస్తుగా మినిస్ట్రీ నుంచి అనుమతి తీసుకుని వ్యక్తులు లేదా సంస్థలు సోషల్ మీడియాలో ప్రకటనలు జారీ చేసేలా చట్టాన్ని రూపొందించాలని ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా ప్రచారంలో వున్న ప్రకటనలు చాలావరకు సమాజానికి హానికరంగా మారుతున్నాయనీ, ఈ నేపథ్యంలోనే వాటిపై నియంత్రణ అవసరమని ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. జాతీయ సమగ్రతకు చేటు తెచ్చే ఇలాంటి వ్యవహారాల పట్ల అప్రమత్తంగా వుండాల్సిన అవసరాన్ని ఎంపీలు గుర్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









