సోషల్ మీడియా ప్రకటనల్ని నియంత్రించేందుకు చట్టాన్ని ప్రతిపాదించిన ఎంపీ
- March 28, 2022
కువైట్: సోషల్ మీడియా ద్వారా చేసే ప్రకటనల్ని నియంత్రించేందుకోసం ఓ చట్టాన్ని ఐదుగురు ఎంపీలు ప్రతిపాదించారు. ముందస్తుగా మినిస్ట్రీ నుంచి అనుమతి తీసుకుని వ్యక్తులు లేదా సంస్థలు సోషల్ మీడియాలో ప్రకటనలు జారీ చేసేలా చట్టాన్ని రూపొందించాలని ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా ప్రచారంలో వున్న ప్రకటనలు చాలావరకు సమాజానికి హానికరంగా మారుతున్నాయనీ, ఈ నేపథ్యంలోనే వాటిపై నియంత్రణ అవసరమని ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. జాతీయ సమగ్రతకు చేటు తెచ్చే ఇలాంటి వ్యవహారాల పట్ల అప్రమత్తంగా వుండాల్సిన అవసరాన్ని ఎంపీలు గుర్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







