సోషల్ మీడియా ప్రకటనల్ని నియంత్రించేందుకు చట్టాన్ని ప్రతిపాదించిన ఎంపీ
- March 28, 2022
కువైట్: సోషల్ మీడియా ద్వారా చేసే ప్రకటనల్ని నియంత్రించేందుకోసం ఓ చట్టాన్ని ఐదుగురు ఎంపీలు ప్రతిపాదించారు. ముందస్తుగా మినిస్ట్రీ నుంచి అనుమతి తీసుకుని వ్యక్తులు లేదా సంస్థలు సోషల్ మీడియాలో ప్రకటనలు జారీ చేసేలా చట్టాన్ని రూపొందించాలని ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా ప్రచారంలో వున్న ప్రకటనలు చాలావరకు సమాజానికి హానికరంగా మారుతున్నాయనీ, ఈ నేపథ్యంలోనే వాటిపై నియంత్రణ అవసరమని ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. జాతీయ సమగ్రతకు చేటు తెచ్చే ఇలాంటి వ్యవహారాల పట్ల అప్రమత్తంగా వుండాల్సిన అవసరాన్ని ఎంపీలు గుర్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









