తొలిసారిగా ఫాస్టెస్ట్ ట్రైన్ గటిమాన్ ఎక్స్ప్రెస్
- April 02, 2016
భారతదేశ రైల్వే చరిత్రలోనే తొలిసారిగా ఫాస్టెస్ట్ ట్రైన్ గటిమాన్ ఎక్స్ప్రెస్ ఈ నెల 5న పట్టాలపై రానుంది. గటిమాన్ ఎక్స్ప్రెస్ను హజరత్ నిజాముద్దీన్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ నుంచి ఆగ్రాకు మధ్య 184 కిలోమీటర్లు. ఈ 184 కిలోమీటర్ల దూరాన్ని కేవలం నిమిషాల్లో చేరుకోనుంది. ఈ రైలు గరిష్టంగా 160 కేఎంపీహెచ్ వేగంతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం శతాబ్ధి ఎక్స్ప్రెస్ గంటకు 150 కేఎంపీహెచ్ వేగంతో వెళ్తుంది. గటిమాన్ ఎక్స్ప్రెస్ ప్రత్యేకతలు -ఉచిత వైఫై-12 కోచ్లు.. 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్లు, 8 కార్ చైర్లు, 2 పాంట్రీ కోచ్లు -ప్రయాణికులను అప్రమత్తం చేసే విధంగా ఆటోమేటిక్ అలారం సిస్టం-అత్యవసరంగా రైలును ఆపే పద్ధతి-ప్రతి కోచ్కు ప్రత్యేకంగా తలుపులు అమర్చి ఉంటాయి-శతాబ్ధి ఎక్స్ప్రెస్ కంటే 25 శాతం అధికంగా ఛార్జీలు చెల్లించాలి-బయో టాయిలెట్స్, ఎల్ఈడీ లైట్స్, ఇతర అధునాతన సౌకర్యాలు
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







