2017 తర్వాత మినిస్ట్రీ ఆఫ్ అవకాఫ్‌లో 74 మంది వలసదారుల నియామకం

- March 29, 2022 , by Maagulf
2017 తర్వాత మినిస్ట్రీ ఆఫ్ అవకాఫ్‌లో 74 మంది వలసదారుల నియామకం

కువైట్: 2017లో ఎమిరి డిక్రీ 17/2017 జారీ తర్వాత 2017 నుంచి ఇప్పటిదాకా మినిస్ట్రీ ఆఫ్ అవకాఫ్ మరియు ఇప్లామిక్ ఎఫైర్స్ 74 మంది వలసదారుల్ని మినిస్ట్రీలో నియమించడం జరిగింది. ఇమామ్ మరియు మౌజీన్లుగా 75 శాతం మంది నాన్ కువైటీ నియమకాలు జరిగాయనీ, 25 శాతం పబ్లిక్ పొజిషన్లలో వున్నారని తెలిపింది. జకాత్ హౌస్ కోసం ఐదుగురు వలసదారుల్ని నియమించారు. జనరల్ అతారిటీ ఫర్ ది కురాన్ కోసం ఏడుగురు నాన్ కువైటీల నియామకం జరిగింది. పబ్లిక్ అథారిటీ ఫర్ మైనర్ ఎఫైర్స్ ఓ వ్యక్తిని నియమించుకోవడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com