పాఠశాలల్లో PCR అవసరం లేదు: కువైట్ విద్యాశాఖ
- March 30, 2022
కువైట్: కరోనా మహమ్మారి అదుపులోకి రావడంతో పాఠశాలల్లో PCR టెస్ట్ ఆవశ్యకతను కువైట్ విద్యాశాఖ రద్దు చేసింది. తాజా నిర్ణయం వెంటనే అమల్లోకి రానుంది. వ్యాక్సిన్లు వేసుకోని విద్యార్థులు, సిబ్బంది ఇకపై నెగిటివ్ PCR సర్టిఫికేట్ను కలిగి ఉండాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి డాక్టర్ అలీ అల్-ముదాఫ్ స్పష్టం చేశారు. PCR సర్టిఫికేట్ లేకుండానే ఇకపై పాఠశాలలోకి ప్రవేశించవచ్చని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం
- నకిలీ చాలెట్, హాలిడే హోమ్ అద్దె ఆఫర్లపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కువైట్ గగనతలంలో 7 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసిన సైన్యం
- మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి లోకేష్
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!









