పాఠశాలల్లో PCR అవసరం లేదు: కువైట్ విద్యాశాఖ
- March 30, 2022
కువైట్: కరోనా మహమ్మారి అదుపులోకి రావడంతో పాఠశాలల్లో PCR టెస్ట్ ఆవశ్యకతను కువైట్ విద్యాశాఖ రద్దు చేసింది. తాజా నిర్ణయం వెంటనే అమల్లోకి రానుంది. వ్యాక్సిన్లు వేసుకోని విద్యార్థులు, సిబ్బంది ఇకపై నెగిటివ్ PCR సర్టిఫికేట్ను కలిగి ఉండాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి డాక్టర్ అలీ అల్-ముదాఫ్ స్పష్టం చేశారు. PCR సర్టిఫికేట్ లేకుండానే ఇకపై పాఠశాలలోకి ప్రవేశించవచ్చని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్
- హైదరాబాద్ లో భానుడి భగభగలు
- పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!









