పాఠశాలల్లో PCR అవసరం లేదు: కువైట్ విద్యాశాఖ
- March 30, 2022
కువైట్: కరోనా మహమ్మారి అదుపులోకి రావడంతో పాఠశాలల్లో PCR టెస్ట్ ఆవశ్యకతను కువైట్ విద్యాశాఖ రద్దు చేసింది. తాజా నిర్ణయం వెంటనే అమల్లోకి రానుంది. వ్యాక్సిన్లు వేసుకోని విద్యార్థులు, సిబ్బంది ఇకపై నెగిటివ్ PCR సర్టిఫికేట్ను కలిగి ఉండాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి డాక్టర్ అలీ అల్-ముదాఫ్ స్పష్టం చేశారు. PCR సర్టిఫికేట్ లేకుండానే ఇకపై పాఠశాలలోకి ప్రవేశించవచ్చని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..







