మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

- March 31, 2022 , by Maagulf
మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

న్యూ ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు మరోసారి ప్రకటించాయి. దేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇవాళ మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. తాజాగా పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచాయి.దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 115.42, డీజిల్‌ ధర రూ. 101.58కు చేరింది. అలాగే గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 117.32, డీజిల్‌ ధర రూ. 103.10 వద్దకు చేరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com