రియాద్‌లోని టీసీఎస్‌ను మోదీ సందర్శించారు

- April 03, 2016 , by Maagulf
రియాద్‌లోని టీసీఎస్‌ను మోదీ సందర్శించారు

 సౌదీ అరేబియాలో భారత ప్రధాని నరేంద్రమోదీ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. రియాద్‌లోని టీసీఎస్‌ కార్యాలయాన్ని ప్రధాని సందర్శించారు. మహిళలతో నడిచే టీసీఎస్‌ ఐటీ సెంటర్‌ను పరిశీలించి వారితో ముచ్చటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com