అవినీతి ఆరోపణలు: ప్రభుత్వ సిబ్బంది అరెస్ట్
- April 01, 2022
సౌదీ అరేబియా: అవినీతి ఆరోపణల నేపత్యంలో 127 మంది ప్రభుత్వ అధికారుల్ని అరెస్టు చేశారు. లంచం, అధికార దుర్వినియోగం, ఫోర్జరీ కేసులు నిందిుతలపై నమోదు చేయబడ్డాయి. మొత్తం 5279 తనిఖీలు నిర్వహించగా, పలు నేరాల్ని గుర్తించారు గత నెలలో. 258 మంది అనుమానితులు ఈ కేసుల్లో బయటపడగా, అందులో 127 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. డిఫెన్స్, ఇంటీరియర్, హెల్త్, జస్టిస్, ఎడ్యుకేషన్, మునిసిపల్, రూరల్ ఎఫైర్స్ మరియు హౌసింగ్ మినిస్ట్రీలకు చెందిన ఉద్యోగులు అరెస్టయినవారిలో వున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









