కువైట్ లో రమదాన్ తొలిరోజు పెరిగిన నిత్యావసరాల ధరలు
- April 05, 2022
కువైట్: రమదాన్ మాసం ప్రారంభం కావడంతో నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయి. పవిత్ర మాసం తొలిరోజే నిత్యావసరాల కొనుగోలుకు డిమాండ్ ఏర్పడటంతో కోఆపరేటివ్ సొసైటీలు, వాణిజ్య మార్కెట్లలో ఖర్జూరాలు, మాంసం, చికెన్ ధరలు పెరిగాయి. ధరలను నియంత్రిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, రమదాన్ మాసానికి ముందు ఉన్న వాటితో పోలిస్తే ఆహార పదార్థాల ధరలు గణనీయంగా పెరగడంపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వారు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







