కువైట్ లో రమదాన్ తొలిరోజు పెరిగిన నిత్యావసరాల ధరలు
- April 05, 2022
కువైట్: రమదాన్ మాసం ప్రారంభం కావడంతో నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయి. పవిత్ర మాసం తొలిరోజే నిత్యావసరాల కొనుగోలుకు డిమాండ్ ఏర్పడటంతో కోఆపరేటివ్ సొసైటీలు, వాణిజ్య మార్కెట్లలో ఖర్జూరాలు, మాంసం, చికెన్ ధరలు పెరిగాయి. ధరలను నియంత్రిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, రమదాన్ మాసానికి ముందు ఉన్న వాటితో పోలిస్తే ఆహార పదార్థాల ధరలు గణనీయంగా పెరగడంపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వారు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్









