కువైట్ లో రమదాన్ తొలిరోజు పెరిగిన నిత్యావసరాల ధరలు
- April 05, 2022
కువైట్: రమదాన్ మాసం ప్రారంభం కావడంతో నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయి. పవిత్ర మాసం తొలిరోజే నిత్యావసరాల కొనుగోలుకు డిమాండ్ ఏర్పడటంతో కోఆపరేటివ్ సొసైటీలు, వాణిజ్య మార్కెట్లలో ఖర్జూరాలు, మాంసం, చికెన్ ధరలు పెరిగాయి. ధరలను నియంత్రిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, రమదాన్ మాసానికి ముందు ఉన్న వాటితో పోలిస్తే ఆహార పదార్థాల ధరలు గణనీయంగా పెరగడంపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వారు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







