'తెలుగు కళాసమితి' ఆవిర్భావ వేడుకలు
- June 11, 2015
బహ్రెయిన్ లో ‘తెలుగు కళాసమితి’ ఆధ్వర్యం లో తేది: జూన్ 12 న శుక్రువారం సాయంత్రం 6 గంటల నుండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఆవిర్భావ వేడుకులు కన్నులు పండుగ గా జరగనున్నట్లు తెలుగు కళాసమితి అధ్యక్షులు మోహన్ మురళీధర్ గారు మరియు రాజశేఖర్ గారు అనిల్ గారు మరియు కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఈ సందర్బం గా హోటల్ గోల్డెన్ తులిప్ లో ఏర్పాట్లు చేసారు.
ఈ కార్యక్రమము లో ప్రతి తెలుగు వారు పాల్గుని విజయవంతం చెయ్యవలసింది గా కోరుతున్నాం.ఈ కార్యక్రమానికి మధుర నేపధ్య గాయకులూ కుమారి శిల్ప గారు మరియు శ్రీ ధనంజయ గారు తమ మధుర గానామృతం తొ అలరించ నున్నారు.కావున ఈ కార్యక్రమము బహ్రెయిన్ లో ఉండే తెలుగు వారు అందరిని తెలుగు కళాసమితి స్వాగతం పలుకుతుంది.
--యం.వాసుదేవ రావు (బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు







