'తెలుగు కళాసమితి' ఆవిర్భావ వేడుకలు
- June 11, 2015
బహ్రెయిన్ లో ‘తెలుగు కళాసమితి’ ఆధ్వర్యం లో తేది: జూన్ 12 న శుక్రువారం సాయంత్రం 6 గంటల నుండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఆవిర్భావ వేడుకులు కన్నులు పండుగ గా జరగనున్నట్లు తెలుగు కళాసమితి అధ్యక్షులు మోహన్ మురళీధర్ గారు మరియు రాజశేఖర్ గారు అనిల్ గారు మరియు కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఈ సందర్బం గా హోటల్ గోల్డెన్ తులిప్ లో ఏర్పాట్లు చేసారు.
ఈ కార్యక్రమము లో ప్రతి తెలుగు వారు పాల్గుని విజయవంతం చెయ్యవలసింది గా కోరుతున్నాం.ఈ కార్యక్రమానికి మధుర నేపధ్య గాయకులూ కుమారి శిల్ప గారు మరియు శ్రీ ధనంజయ గారు తమ మధుర గానామృతం తొ అలరించ నున్నారు.కావున ఈ కార్యక్రమము బహ్రెయిన్ లో ఉండే తెలుగు వారు అందరిని తెలుగు కళాసమితి స్వాగతం పలుకుతుంది.
--యం.వాసుదేవ రావు (బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









