దుబాయ్: భారత పాస్పోర్ట్ దారులకు సూచన
- April 09, 2022
యూఏఈ: భారత పాస్పోర్టుదారులకు దుబాయ్లోని భారత కాన్సులేట్ జనరల్ హెచ్చరిక జారీ చేసింది. కొందరు ట్రావెల్ ఏజెంట్లు పాస్పోర్టుల్ని ప్రకటనల స్టిక్కర్లతో మూసివేస్తున్నట్లు పేర్కొంది. ఇలా చేయడం భారత ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధమని కాన్సులేట్ జనరల్ పేర్కొంది. ట్రావెల్ ఏజెంట్లు లేదా ఇతరులెవరూ పాస్పోర్టుల కవర్లపై ఎలాంటి స్టిక్కర్లూ వేయకుండా జాగ్రత్తపడాలని భారత పాస్పోర్టుదారులకు కాన్సులేట్ కార్యాలయం సూచించింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







