విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారు ఎవరైనా కఠినంగా శిక్షిస్తాం
- April 04, 2016
మచిలీపట్నంలో వంగవీటి రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని హోంమంత్రి డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. సోమవారం రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రాంతాన్ని హోంమంత్రి పరిశీలించారు. వంగవీటి రంగా విగ్రహాన్ని మళ్లీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే శక్తులను ఉక్కుపాదంతో అణచివేస్తామని చినరాజప్ప అన్నారు.
ఈ సమావేశం లో హోంమంత్రి డిప్యూటీ సీఎం చినరాజప్ప,మంత్రి కొల్లు రవీంద్ర,మునిసిపల్ చైర్మన్ బాబా ప్రసాద్,బచ్చుల అర్జునుడు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







