ఖైదీల విడుదలకు సహకరించిన షబాబ్ ఒమన్ గ్రూప్
- April 15, 2022
మస్కట్: ఫాక్ కుర్బా కార్యక్రమంలో భాగంగా 14 మంది ఖైదీలను విడుదల చేసేందుకు షబాబ్ ఒమన్ గ్రూప్ సహాయ సహకారాలు అందించింది. షబాబ్ ఒమన్ గ్రూప్ అందించిన సహాయ సహకారాలతో కొత్తగా 14 మంది ఖైదీలను విడుదల చేయడం జరిగిందని ఫాక్ కుర్బా వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 198 మంది విడుదలకు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయనీ, ఇందుకోసం 70,815 ఒమన్ రియాల్స్ వెచ్చించామనీ నిర్వాహకులు తెలిపారు. ఖైదీల విడుదలకు సంబంధించి అవసరమైన మొత్తాన్ని డొనేషన్ల రూపంలో సేకరించడం ఫాక్ కుర్బా కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యం.
తాజా వార్తలు
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!









