సలాలా పోర్ట్ చేరిన ఇటాలియన్ క్రూజ్ షిప్
- April 16, 2022
ఒమన్: ప్రపంచవ్యాప్తంగా అనేక ఓడరేవులలో పర్యటిస్తున్న ఇటాలియన్ క్రూజ్ షిప్ 'AIDAbella'.. 979 మంది పర్యాటకులతో దోఫార్ గవర్నరేట్లోని సలాలా ఓడరేవుకు చేరింది. మస్కట్ గవర్నరేట్లోని సుల్తాన్ ఖబూస్ పోర్ట్ నుండి వచ్చి సూయజ్ కెనాల్కు వెళ్లే ఇటాలియన్ షిప్లోని ప్రయాణీకుల కోసం పోర్ట్ లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. క్రూయిజ్ షిప్ లోని పర్యాటకులు సాంప్రదాయ మార్కెట్లను సందర్శించడంతో పాటు సలాలా నగరంలోని అత్యంత ముఖ్యమైన పురావస్తు, పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు.
తాజా వార్తలు
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్షాప్..!!
- ఇబ్రా, అల్ ముధైబి ఆరోగ్య కేంద్రాల్లో త్వరలో వైద్యసేవలు..!!
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం









