సలాలా పోర్ట్ చేరిన ఇటాలియన్ క్రూజ్ షిప్
- April 16, 2022
ఒమన్: ప్రపంచవ్యాప్తంగా అనేక ఓడరేవులలో పర్యటిస్తున్న ఇటాలియన్ క్రూజ్ షిప్ 'AIDAbella'.. 979 మంది పర్యాటకులతో దోఫార్ గవర్నరేట్లోని సలాలా ఓడరేవుకు చేరింది. మస్కట్ గవర్నరేట్లోని సుల్తాన్ ఖబూస్ పోర్ట్ నుండి వచ్చి సూయజ్ కెనాల్కు వెళ్లే ఇటాలియన్ షిప్లోని ప్రయాణీకుల కోసం పోర్ట్ లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. క్రూయిజ్ షిప్ లోని పర్యాటకులు సాంప్రదాయ మార్కెట్లను సందర్శించడంతో పాటు సలాలా నగరంలోని అత్యంత ముఖ్యమైన పురావస్తు, పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









