సలాలా పోర్ట్ చేరిన ఇటాలియన్ క్రూజ్ షిప్

- April 16, 2022 , by Maagulf
సలాలా పోర్ట్ చేరిన ఇటాలియన్ క్రూజ్ షిప్

ఒమన్: ప్రపంచవ్యాప్తంగా అనేక ఓడరేవులలో పర్యటిస్తున్న ఇటాలియన్  క్రూజ్ షిప్ 'AIDAbella'.. 979 మంది పర్యాటకులతో దోఫార్ గవర్నరేట్‌లోని సలాలా ఓడరేవుకు చేరింది. మస్కట్ గవర్నరేట్‌లోని సుల్తాన్ ఖబూస్ పోర్ట్ నుండి వచ్చి సూయజ్ కెనాల్‌కు వెళ్లే ఇటాలియన్ షిప్‌లోని ప్రయాణీకుల కోసం పోర్ట్ లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. క్రూయిజ్ షిప్ లోని పర్యాటకులు సాంప్రదాయ మార్కెట్‌లను సందర్శించడంతో పాటు సలాలా నగరంలోని అత్యంత ముఖ్యమైన పురావస్తు, పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com