సలాలా పోర్ట్ చేరిన ఇటాలియన్ క్రూజ్ షిప్
- April 16, 2022
ఒమన్: ప్రపంచవ్యాప్తంగా అనేక ఓడరేవులలో పర్యటిస్తున్న ఇటాలియన్ క్రూజ్ షిప్ 'AIDAbella'.. 979 మంది పర్యాటకులతో దోఫార్ గవర్నరేట్లోని సలాలా ఓడరేవుకు చేరింది. మస్కట్ గవర్నరేట్లోని సుల్తాన్ ఖబూస్ పోర్ట్ నుండి వచ్చి సూయజ్ కెనాల్కు వెళ్లే ఇటాలియన్ షిప్లోని ప్రయాణీకుల కోసం పోర్ట్ లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. క్రూయిజ్ షిప్ లోని పర్యాటకులు సాంప్రదాయ మార్కెట్లను సందర్శించడంతో పాటు సలాలా నగరంలోని అత్యంత ముఖ్యమైన పురావస్తు, పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







