దొరికిన 50,000 దిర్హాముల సొమ్ముని తిరిగిచ్చిన రెసిడెంట్స్కి దుబాయ్ పోలీస్ సన్మానం
- April 16, 2022
దుబాయ్: తమకు దొరికిన 50,000 దిర్హాముల సొమ్ముని ఏమాత్రం ఆశపడకుండా, పోలీసులకు అందించిన 8 మంది రెసిడెంట్స్ని దుబాయ్ పోలీస్ సత్కరించడం జరిగింది. బర్
దుబాయ్ పోలీస్ స్టేషన్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ రషీద్ మొహమ్మద్ సలెహ్ అల్ షెహి మాట్లాడుతూ, వేర్వేరు ఘటనల్లో పలు మొత్తాల్లో నగదు రెసిడెంట్స్కి దొరికిందని చెప్పారు. మొత్తం నగదు విలువ 55,274 దిర్హాములు. ఎలాంటి దురాశకు పోకుండా రెసిడెంట్స్ చేసిన ఈ పని చాలా గొప్పదనీ, వారిని సత్కరించడం ద్వారా మరింత మంది నిజాయితీగా వ్యవహరించేలా చేయడమే తమ ఉద్దేశ్యమని దుబాయ్ పోలీస్ తెలిపింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







