ఈద్కు ముందుగానే జీతాలు చెల్లించాలి: ఒమన్
- April 18, 2022
మస్కట్: సుల్తానేట్లోని కంపెనీల యజమానులు ఈద్ అల్ ఫితర్ సందర్భంగా కార్మికులకు ఏప్రిల్ నెలలో ముందుగానే జీతాలు చెల్లించాలని ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ (MoL) కోరింది. ఒమన్లోని అన్ని ప్రైవేట్ రంగ సంస్థలు ఏప్రిల్ 21 కంటే ముందే తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని ఆదేశించింది. రాయల్ డిక్రీ నంబర్ 35/2003 ద్వారా ప్రకటించబడిన లేబర్ లా నిబంధనలకు లోబడి ప్రైవేట్ రంగ సంస్థలు ఏప్రిల్ 21 లోపు తమ ఉద్యోగులకు ఏప్రిల్ 2022 నెల జీతాలను పంపిణీ చేయాలని ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి
- తెలంగాణలో జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగింపు
- ఇక ఇంటర్నెట్ లేకుండానే UPI లావాదేవీలు









