ఈద్కు ముందుగానే జీతాలు చెల్లించాలి: ఒమన్
- April 18, 2022
మస్కట్: సుల్తానేట్లోని కంపెనీల యజమానులు ఈద్ అల్ ఫితర్ సందర్భంగా కార్మికులకు ఏప్రిల్ నెలలో ముందుగానే జీతాలు చెల్లించాలని ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ (MoL) కోరింది. ఒమన్లోని అన్ని ప్రైవేట్ రంగ సంస్థలు ఏప్రిల్ 21 కంటే ముందే తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని ఆదేశించింది. రాయల్ డిక్రీ నంబర్ 35/2003 ద్వారా ప్రకటించబడిన లేబర్ లా నిబంధనలకు లోబడి ప్రైవేట్ రంగ సంస్థలు ఏప్రిల్ 21 లోపు తమ ఉద్యోగులకు ఏప్రిల్ 2022 నెల జీతాలను పంపిణీ చేయాలని ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
- ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా హతం..!!
- దుబాయ్ లో బంగారం ధరలకు రెక్కలు..!!
- పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది: యూఏఈ
- కరాచీలోని అమెరికా కాన్సులేట్ పై నిరసనకారుల దాడి
- జీసీసీ, మిడిల్ ఈస్ట్ అంతటా 700 కి పైగా విమానాలు రద్దు..!!
- ఒమన్లో వరుస దాడులు
- ఖతార్ లోని ఇండస్ట్రియల్ ఏరాలో అగ్నిప్రమాదం..!!
- ప్రయాణికులు ఎమిరేట్స్ కీలక సూచనలు..!!
- బ్రేకింగ్: గల్ఫ్ దేశాల్లో రేపటి CBSE పరీక్షలు వాయిదా!









