ఈద్కు ముందుగానే జీతాలు చెల్లించాలి: ఒమన్
- April 18, 2022
మస్కట్: సుల్తానేట్లోని కంపెనీల యజమానులు ఈద్ అల్ ఫితర్ సందర్భంగా కార్మికులకు ఏప్రిల్ నెలలో ముందుగానే జీతాలు చెల్లించాలని ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ (MoL) కోరింది. ఒమన్లోని అన్ని ప్రైవేట్ రంగ సంస్థలు ఏప్రిల్ 21 కంటే ముందే తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని ఆదేశించింది. రాయల్ డిక్రీ నంబర్ 35/2003 ద్వారా ప్రకటించబడిన లేబర్ లా నిబంధనలకు లోబడి ప్రైవేట్ రంగ సంస్థలు ఏప్రిల్ 21 లోపు తమ ఉద్యోగులకు ఏప్రిల్ 2022 నెల జీతాలను పంపిణీ చేయాలని ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







