మిస్ ఇండియా పోటీలకు హీరో రాజశేఖర్ కూతురు
- April 18, 2022సినీ హీరో, యాంగ్రీ యంగ్మ్యాన్ రాజశేఖర్ పెద్ద కూతురు శివాని తనకు సంబంధించిన ఓ విషయాన్ని అభిమానులతో పంచుకొంది. త్వరలో జరగబోయే మిస్ ఇండియా 2022 పోటీలలో పాల్గొనబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ఇందుకు మీ మద్ధతు కావాలని అభిమానులను కోరింది. ఈ సందర్భంగా 'ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఫెమినా మిస్ ఇండియా సంస్థకు థ్యాంక్స్. పోటీలో పాల్గొనబోతున్న తోటి మహిళలకు, నాకు ఆల్ ద బెస్ట్' అంటూ పోస్ట్ చేసింది. దీంతో పలువురు అభిమానులు, సెలబ్రిటీలు శివాని విజయం సాధించాలని విష్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..