మరికొన్ని జట్లకు అవకాశం కల్పించే దిశగా ఐసీసీ సన్నాహాలు
- April 04, 2016
ప్రతిష్టాత్మక ట్వంటీ-20 ప్రపంచకప్లో మరికొన్ని జట్లకు అవకాశం కల్పించే దిశగా అంతర్జాతీయ క్రికెట్ బోర్డు (ఐసీసీ) సన్నాహాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతం 12 జట్లతో ట్వంటీ-20 ప్రపంచకప్ పోటీలు నిర్వహిస్తోన్న ఐసీసీ, అర్హత పోటీలు పెంచింది. ఇంకా మరికొన్ని జట్లకు కూడా అవకాశం కల్పించేందుకు ఐసీసీ సుముఖత వ్యక్తం చేస్తోంది. ఫలితంగా 2012వ సంవత్సరం శ్రీలంకలో జరగనున్న ఐసీసీ ట్వంటీ-20 వరల్డ్కప్లో మరిన్ని జట్లు రంగంలోకి దిగుతాయని ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రపంచకప్ అర్హతపోటీల్లో ఆరు లేదా ఎనిమిది జట్లు పాల్గొనేవి. కానీ శ్రీలంకలో జరుగనున్న ప్రతిష్టాత్మక ట్వంటీ-20 ప్రపంచకప్-2012 మరిన్ని జట్లకు అవకాశం కల్పించనున్నామని ఐసీసీ తెలిపింది. దీనికోసం 16 జట్లతో అర్హత టోర్నమెంట్ను నిర్వహించాలని నిర్ణయించినట్లు ఐసీసీ కమిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









