సౌదీలోని నాలుగు నగరాలకు విమాన సర్వీసులు: ఎయిర్ అరేబియా
- April 21, 2022
సౌదీ: తక్కువ-ధర క్యారియర్ ఎయిర్ అరేబియా షార్జా, సౌదీ అరేబియాలోని నాలుగు నగరాల మధ్య ప్రత్యక్ష విమానాలను తిరిగి ప్రారంభించినట్లు ప్రకటించింది. తైఫ్, అల్ జౌఫ్, గాసిమ్, హెయిల్ నగరాలకు 28 ఏప్రిల్ 2022 నుండి సర్వీసులు పున:ప్రారంభమవుతాయని పేర్కొంది. ప్రయాణీకులు షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నేరుగా ఈ నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు. ఎయిర్ అరేబియా వెబ్సైట్ను సందర్శించడం ద్వారా, కాల్ సెంటర్కు కాల్ చేయడం ద్వారా లేదా ట్రావెల్ ఏజెన్సీల ద్వారా కస్టమర్లు ఇప్పుడు షార్జా నుండి సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు నేరుగా తమ విమానాలను బుక్ చేసుకోవచ్చని ఎయిర్ అరేబియా తెలిపింది.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









