త్వరలో యూఏఈ కరెన్సీ టీ-బాండ్ల జారీ
- April 23, 2022
యూఏఈ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ త్వరలో స్థానిక కరెన్సీలో మొదటి సారిగా ట్రెజరీ బాండ్లను విక్రయించనుంది.ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విట్ చేసింది. ఈ ఏడాది మే నుంచి సంవత్సరం చివరి మధ్య ఎనిమిది వేలం పాటల ద్వారా 9 బిలియన్ దిర్హామ్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రారంభ దశలో T-బాండ్లు రెండు, మూడు, ఐదు, పది సంవత్సరాల కాల వ్యవధితో జారీ చేయబడతాయి.అబుదాబి కమర్షియల్ బ్యాంక్, ఎమిరేట్స్ ఎన్బిడి, ఫస్ట్ అబుదాబి బ్యాంక్, హెచ్ఎస్బిసి, మష్రెక్, స్టాండర్డ్ చార్టర్డ్ టి-బాండ్ల జారీకి ప్రాథమిక డీలర్లుగా ఎంపిక చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







