త్వరలో యూఏఈ కరెన్సీ టీ-బాండ్ల జారీ
- April 23, 2022
యూఏఈ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ త్వరలో స్థానిక కరెన్సీలో మొదటి సారిగా ట్రెజరీ బాండ్లను విక్రయించనుంది.ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విట్ చేసింది. ఈ ఏడాది మే నుంచి సంవత్సరం చివరి మధ్య ఎనిమిది వేలం పాటల ద్వారా 9 బిలియన్ దిర్హామ్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రారంభ దశలో T-బాండ్లు రెండు, మూడు, ఐదు, పది సంవత్సరాల కాల వ్యవధితో జారీ చేయబడతాయి.అబుదాబి కమర్షియల్ బ్యాంక్, ఎమిరేట్స్ ఎన్బిడి, ఫస్ట్ అబుదాబి బ్యాంక్, హెచ్ఎస్బిసి, మష్రెక్, స్టాండర్డ్ చార్టర్డ్ టి-బాండ్ల జారీకి ప్రాథమిక డీలర్లుగా ఎంపిక చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









