ఈద్కు ఐదు రోజుల సెలవు: మస్కట్
- April 25, 2022
మస్కట్: ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లోని ఉద్యోగులకు 5 రోజులపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించారు. మే 1 నుండి మే 5 వరకు ఈద్ సెలవులను ప్రకటిస్తూ సుల్తాన్ హైతం బిన్ తారిక్ రాయల్ ఆర్డర్ జారీ చేశారు. అవసరమైతే పేర్కొన్న సెలవు దినంలో ఉద్యోగులతో పనిచేయించుకునేందుకు యజమానులకు నిబంధనల్లో వెసులుబాటు కల్పించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







