బహ్రెయిన్: ఐదు ప్రార్థనా స్థలాల్లో అభివృద్ధి పనుల పూర్తి

- April 25, 2022 , by Maagulf
బహ్రెయిన్: ఐదు ప్రార్థనా స్థలాల్లో అభివృద్ధి పనుల పూర్తి

బహ్రెయిన్: సున్నీ మరియు జఫెరి ఎండోమెంట్స్ డైరెక్టరేట్ నిర్వహణలో వున్న ఐదు ప్రార్థనా స్థలాల్ని సరికొత్తగా అభివృద్ధి చేశారు.ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్ మరియు ఎండోమెంట్స్ వెల్లడించింది. అహ్మద్ బిన్ హస్సామ్ (సల్మానియా), అబ్దుల్ రహ్మాన్ బిన్ అబ్దుల్ వాహబ్ (జుఫైర్), మజ్బెల్ (మనామా), అల్ ఈద్ (అల్ నైమ్) మరియు షేక్ యాకూబ్ (అల్ నైమ్) ప్రార్థనా స్థలాల్ని సరికొత్తగా తీర్చిదిద్దారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com