విద్యార్థులకు ఆర్థిక సాయం చేయాలంటూ మోసపూరిత ప్రకటనలు: అప్రమత్తంగా వుండాలన్న మినిస్ట్రీ
- April 27, 2022
యూఏఈ: యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ మరియు అంతర్జాతీయ కోఆపరేషన్, విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల్లో వున్నారనీ వారికి సహకారం అందించాలనీ కొన్ని మోస పూరిత ప్రకటనలు వస్తున్నట్లుగా గుర్తించి ఎమిరాతీలను అలాగే వలసదారుల్ని హెచ్చరించడం జరిగింది. విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల్లో చదువు కొనసాగించలేకపోతున్నారనీ, వారికి ఆర్థిక సాయం చేయాలని కోరుతూ మోసపూరిత మెసేజ్లు వస్తున్న దరిమిలా, వాటి పట్ల స్పందించకూడదని మినిస్ట్రీ స్పష్టం చేసింది.ఈ తరహా మోసాల విషయమై సమాచారం అందితే 097180024 నెంబరులో సంప్రదించాలని కోరింది మినిస్ట్రీ.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..
- ఇండియా సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
- బ్యాంకుల్లో బయోమెట్రిక్ వేరిఫికేషన్..వినియోగం పై ఆందోళనలు?
- ఇరాన్ కు వ్యతిరేకంగా..ఐసీఏఓ వద్ద కువైట్ సెకండ్ ప్రొటెస్ట్..!!
- బార్కాలో ఒక వాణిజ్య సంస్థ మూసివేత..!!
- ఫేక్ బహ్రెయిన్ దినార్లు..ఐదేళ్ల జైలుశిక్ష, BD500 ఫైన్..!!
- ఆయిల్ ఔట్ పుల్ ని పెంచనున్న 7 ఒపెక్+ దేశాలు..!!
- ఎయిర్ స్పేస్ క్లోజ్,ఫ్లైట్స్ సస్పెన్షన్..ఖండించిన QCAA..!!









