విద్యార్థులకు ఆర్థిక సాయం చేయాలంటూ మోసపూరిత ప్రకటనలు: అప్రమత్తంగా వుండాలన్న మినిస్ట్రీ
- April 27, 2022
యూఏఈ: యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ మరియు అంతర్జాతీయ కోఆపరేషన్, విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల్లో వున్నారనీ వారికి సహకారం అందించాలనీ కొన్ని మోస పూరిత ప్రకటనలు వస్తున్నట్లుగా గుర్తించి ఎమిరాతీలను అలాగే వలసదారుల్ని హెచ్చరించడం జరిగింది. విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల్లో చదువు కొనసాగించలేకపోతున్నారనీ, వారికి ఆర్థిక సాయం చేయాలని కోరుతూ మోసపూరిత మెసేజ్లు వస్తున్న దరిమిలా, వాటి పట్ల స్పందించకూడదని మినిస్ట్రీ స్పష్టం చేసింది.ఈ తరహా మోసాల విషయమై సమాచారం అందితే 097180024 నెంబరులో సంప్రదించాలని కోరింది మినిస్ట్రీ.
తాజా వార్తలు
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..







