‘ఐడీ’లతో జీసీసీ దేశాల మధ్య ప్రయాణాలకు అనుమతి
- May 01, 2022యూఏఈ: పౌరులు తమ ఎమిరేట్స్ ఐడీ కార్డులను ఉపయోగించి జీసీసీ దేశాలకు ప్రయాణించవచ్చని యూఏఈ తెలిపింది. జీసీసీ రాష్ట్రాలకు ప్రయాణించేటప్పుడు వారు ఇకపై తమ పాస్పోర్ట్ లను తీసుకెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. నేషనల్ అథారిటీ ఫర్ ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్- పోర్ట్ సెక్యూరిటీ, యూఏఈ పౌరులు జీసీసీ దేశాలలో ప్రయాణానికి తమ జాతీయ ఐడి కార్డులను ఉపయోగించవచ్చని యూఏఈ ఉత్తర్వులు జారీ చేసింది. జీసీసీ పౌరులు తమ రాష్ట్రం జారీ చేసిన స్మార్ట్ ఐడీ కార్డులను ఉపయోగించి యూఏఈలోకి ప్రవేశించడానికి కూడా అనుమతించబడతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు