‘ఐడీ’లతో జీసీసీ దేశాల మధ్య ప్రయాణాలకు అనుమతి
- May 01, 2022యూఏఈ: పౌరులు తమ ఎమిరేట్స్ ఐడీ కార్డులను ఉపయోగించి జీసీసీ దేశాలకు ప్రయాణించవచ్చని యూఏఈ తెలిపింది. జీసీసీ రాష్ట్రాలకు ప్రయాణించేటప్పుడు వారు ఇకపై తమ పాస్పోర్ట్ లను తీసుకెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. నేషనల్ అథారిటీ ఫర్ ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్- పోర్ట్ సెక్యూరిటీ, యూఏఈ పౌరులు జీసీసీ దేశాలలో ప్రయాణానికి తమ జాతీయ ఐడి కార్డులను ఉపయోగించవచ్చని యూఏఈ ఉత్తర్వులు జారీ చేసింది. జీసీసీ పౌరులు తమ రాష్ట్రం జారీ చేసిన స్మార్ట్ ఐడీ కార్డులను ఉపయోగించి యూఏఈలోకి ప్రవేశించడానికి కూడా అనుమతించబడతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా