ఎన్బిబి ఏటీఎం వ్యాన్ నుంచి కొత్త ఈద్ నోట్లు
- May 04, 2022
మనామా: నేషనల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్, కొత్త ఈద్ నోట్లను ఎన్బిబి ఏటీఎం వ్యాన్ల ద్వారా పొందేందుకు వినియోగదారులకు అవకాశం కల్పించింది. 28 నుంచి 30 ఏప్రిల్ వరకు ఈ ఏటీఎం వ్యాన్ అందుబాటులోకి వచ్చింది. ఎన్బిబి బుదైయా బ్రాంచ్, ముహారక్ సౌక్ బ్రాంచ్, హమాద్ టౌన్ బ్రాంచ్ వద్ద ఈ వ్యాన్లు వుంచారు. 1 బహ్రెయినీ దినార్లు, 0.500 బహ్రెయినీ దినార్లను అందుబాటులో వుంచారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







