ఆహార భద్రతలో స్వయం సమృద్ధి: బహ్రెయిన్
- May 05, 2022
బహ్రెయిన్: వ్యవసాయ, జంతు, చేపల ఉత్పత్తులలో స్వయం సమృద్ధిని సాధించేందుకు బహ్రెయిన్ కట్టుబడి ఉందని పనులు, మున్సిపాలిటీల వ్యవహారాలు, పట్టణ ప్రణాళిక మంత్రి, ఇంజినీర్ ఎస్సామ్ బిన్ అబ్దుల్లా ఖలాఫ్ తెలిపారు. జనరల్ పౌల్ట్రీ కంపెనీని ఆయన సందర్శించారు. అనంతరం ఖలాఫ్ మాట్లాడుతూ.. ఆహార భద్రతలో స్వయం సమృద్ధిని సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పౌల్ట్రీ కంపెనీ సందర్శన సందర్భంగా గుడ్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని, కంపెనీ విస్తరణ ప్రాజెక్ట్ ను ఖలాఫ్ సమీక్షించారు. 2020లో 83 మిలియన్ల ఉన్న గుడ్ల ఉత్పత్తిని ఈ సంవత్సరం 120 మిలియన్లకు పెంచడానికి విస్తరణ ప్రాజెక్ట్ దోహదపడుతుందని ఎస్సామ్ బిన్ అబ్దుల్లా ఖలాఫ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







