గ్యాస్ పంప్ మీటర్ రీడింగ్ లో ట్యాంపరింగ్...కార్మికులు అరెస్ట్
- May 06, 2022
జెడ్డా: గ్యాస్ పంప్ మీటర్ రీడింగ్లను ట్యాంపరింగ్ చేస్తున్న పలువురు ప్రవాస కార్మికులను అధికారులు అరెస్ట్ చేశారు. వారిపై దేశ బహిష్కరణ వేటు వేయాలని భద్రతా అధికారులకు రిఫర్ చేశారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఇంధన మంత్రిత్వ శాఖ, సౌదీ స్టాండర్డ్స్, మెట్రాలజీ మరియు క్వాలిటీ ఆర్గనైజేషన్ (SASO) సంయుక్తంగా అనేక గ్యాస్ స్టేషన్లను తనిఖీ చేసింది. ఈ సందర్భంగా ఓ గ్యాస్ స్టేషన్లో చట్టవిరుద్ధమైన పద్ధతులను అనుసరించినట్లు గుర్తించారు. కొంతమంది కార్మికులు గ్యాస్ పంప్ మీటర్ రీడింగ్లతో టింకరింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వీడియోల వైరల్ కావడంతో అధికార యంత్రాంగం తనిఖీలు చేపట్టింది. వాణిజ్యం, ఇంధన మంత్రిత్వ శాఖలు, SASO సహకారంతో తూర్పు ప్రావిన్స్, జెడ్డా గవర్నరేట్లోని నిర్దిష్ట గ్యాస్ స్టేషన్లలో తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









