ఖైదీల విడుదలకు 100,000 దిర్హాములు ఇచ్చేందుకు ఎమిరాతి వ్యాపారవేత్త హామీ
- May 06, 2022
దుబాయ్: ఎమిరాతి వ్యాపారవేత్త యాకూబ్ అల్ అలి, అప్పులు చెల్లించలేక జైళ్ళలో మగ్గుతున్న ఖైదీల విడుదల కోసం తనవంతుగా 100,000 దిర్హాములు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. మేజర్ జనరల్ డాక్టర్ మొహమ్మద్ అల్ ముర్ (డైరెక్టర్ ఆఫ్ ది జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ - దుబాయ్ పోలీస్) మాట్లాడుతూ, యాకూబ్ అల్ అలి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. యూఏఈలో మెరుగైన పోలీసింగ్ అందించడమే కాకుండా, ఆపదలో వున్నవారిని ఆదుకునేందుకు పోలీస్ విభాగం ప్రత్యేక చర్యలు చేపడుతోందనీ, అదే సమయంలో సాయం చేయడానికి ముందుకొచ్చేవారి ద్వారా సాయం పొందగోరువారికి సాయం అందించగలుగుతున్నామని మేజర్ జనరల్ అల్ ముర్ చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









