ఖైదీల విడుదలకు 100,000 దిర్హాములు ఇచ్చేందుకు ఎమిరాతి వ్యాపారవేత్త హామీ
- May 06, 2022
దుబాయ్: ఎమిరాతి వ్యాపారవేత్త యాకూబ్ అల్ అలి, అప్పులు చెల్లించలేక జైళ్ళలో మగ్గుతున్న ఖైదీల విడుదల కోసం తనవంతుగా 100,000 దిర్హాములు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. మేజర్ జనరల్ డాక్టర్ మొహమ్మద్ అల్ ముర్ (డైరెక్టర్ ఆఫ్ ది జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ - దుబాయ్ పోలీస్) మాట్లాడుతూ, యాకూబ్ అల్ అలి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. యూఏఈలో మెరుగైన పోలీసింగ్ అందించడమే కాకుండా, ఆపదలో వున్నవారిని ఆదుకునేందుకు పోలీస్ విభాగం ప్రత్యేక చర్యలు చేపడుతోందనీ, అదే సమయంలో సాయం చేయడానికి ముందుకొచ్చేవారి ద్వారా సాయం పొందగోరువారికి సాయం అందించగలుగుతున్నామని మేజర్ జనరల్ అల్ ముర్ చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!







