పలువురు హౌతీ ఖైదీలను విడుదల చేసిన సౌదీ సంకీర్ణ దళాలు
- May 06, 2022
సౌదీ అరేబియా: శాంతి ఒప్పందం నేపథ్యంలో సౌదీ సంకీర్ణ దళాలు పలువురు హైతీ ఖైదీలను విడుదల చేసినట్లు రెడ్ క్రాస్ వెల్లడించింది. రెడ్ క్రాస్ అంతర్జాతీయ కమిటీ, 100 మంది ఖైదీల తరలింపుకు సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. మూడు విమానాల ద్వారా వారిని తరలించారు. మొత్తం 163 మంది ఖైదీలను విడుదల చేయనున్నట్లుగా సౌదీ సంకీర్ణ దళాలు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









