పలువురు హౌతీ ఖైదీలను విడుదల చేసిన సౌదీ సంకీర్ణ దళాలు
- May 06, 2022
సౌదీ అరేబియా: శాంతి ఒప్పందం నేపథ్యంలో సౌదీ సంకీర్ణ దళాలు పలువురు హైతీ ఖైదీలను విడుదల చేసినట్లు రెడ్ క్రాస్ వెల్లడించింది. రెడ్ క్రాస్ అంతర్జాతీయ కమిటీ, 100 మంది ఖైదీల తరలింపుకు సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. మూడు విమానాల ద్వారా వారిని తరలించారు. మొత్తం 163 మంది ఖైదీలను విడుదల చేయనున్నట్లుగా సౌదీ సంకీర్ణ దళాలు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







