కువైట్ లో ఇండియన్ మీడియా ఫోరం ఏర్పాటు

- May 09, 2022 , by Maagulf
కువైట్ లో ఇండియన్ మీడియా ఫోరం ఏర్పాటు

కువైట్ సిటీ: కువైట్ లో నివసిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన మీడియా వారందరూ ఇండియన్ అంబాసిడర్ సిబి జార్జ్ ని కలిసి ఇండియన్ మీడియా ఫోరంని ఏర్పాటు చేయడం జరిగింది.

ఇండియన్ మీడియా ఫోరం లోగో ను అంబాసిడర్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా ప్రతినిధులు అందరూ కలిసి ప్రాంతాలకతీతంగా ఫోరంనీ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఇండియన్ మీడియా ఫోరం అధ్యక్షులు గా చైతాలి రాయ్,జనరల్ సెక్రెటరీగా సునొజ్ నంబియార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు గా అభిలాష గొడిశాల,అనిల్ అలెక్స్, పాల్ ఫ్రాన్సిస్, రెజి భాస్కరన్, సుజిత్ ఎంపికయ్యారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com